Monday, August 18, 2025
spot_img

రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా : కేటీఆర్

Must Read

మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని, కాంగ్రెస్ పాలనలో జరిగిన నష్టం నుండి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యం అని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఖాయమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని, అందుకే అబద్దాలు, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేధింపులను ప్రారంభించిందని ఆరోపించారు. అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందని అన్నారు.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS