Monday, May 19, 2025
spot_img

వందశాతం మనమే అధికారంలోకి వస్తాం, కెసిఆర్ కీలక వ్యాఖ్యలు

Must Read

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచిపోయాయని, తాము ఏమి కోల్పోయారో ప్రజలకు అర్థం అయిందని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో 10 శాతం హామీలే ఇచ్చామని, కానీ ఎవరు ఆడగకున్న 90 శాతం పనులను చేసి చూపించమని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS