Wednesday, August 20, 2025
spot_img

ప్రజలు అంతా గమనిస్తున్నారు..

Must Read

రాజకీయాల్లో విమర్శలు
ప్రతి విమర్శలు సహజమే..
కానీ హద్దులు దాటి అధికారమే అంతిమ
ధ్యేయంగా తీవ్రంగా తిట్టుకునే
వికృత, భష్టు సంప్రదాయానికి పరాకాష్టగా మారుతోంది..
అనైతిక డైలాగ్‎లు కాస్త దాడులకు దారితీస్తున్నాయి..
ట్రయాంగిల్ పరస్పర విమర్శల్లో ప్రజల
ప్రధాన సమస్యలను మరుగునపడేస్తున్నారు
రాజకీయాల్లో హుందాతనానికి
నైతిక విలువలను పాతరేస్తున్న తీరు
ఏ పార్టీకి ముమ్మాటికి మంచిది కాదు..!!
ప్రజలు అంతా గమనిస్తున్నారు..
ఇంగితాన్ని కోల్పోకండి మహా మహులనే మట్టి కరిపించిన
ప్రజా చైతన్యం ముందు మీరెంత..?

  • మేధాజీ
Latest News

మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌తో ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండగా, కొత్త లైసెన్సులు 2025...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS