సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన నారాలోకేష్
16,437 పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేసిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా నారాలోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని 4వ బ్లాక్ లో లోకేష్ కి కేటాయించిన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ మెగా డీఎస్సీ పై తొలిసంతకం...
విజయవాడలో నకిలీ మహీంద్రా,పియాజియో విడిభాగాలను తయారు చేసి విక్రయిస్తున్న శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
విజయవాడలో నకిలీ విడిభాగాలు తయారు చేసి వాటిని విక్రయిస్తున్న తయారీదారులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.నగరంలోని బావాజీపేటలోని శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్లో దాడులు నిర్వహించి నకిలీ మహీంద్రా,పియాజియో విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.పక్కగా అందిన...
ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తోలి అసెంబ్లీ సమావేశం
రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ
ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన 172 మంది ఎమ్మెల్యేలు
రేపు ఉదయం 10:30గంటలకు తిరిగి ప్రారంభంకానున్న అసెంబ్లీ
టీడీపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం తోలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్,జగన్ మోహన్ రెడ్డి ఇతర సభ్యులు...
అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు
అధికారులతో కలిసి కీలకమైన ప్రదేశాలు పరిశీలించిన చంద్రబాబు
త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం
అమరావతిని ప్రపంచం గుర్తించింది : చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అమరావతిలో గురువారం (ఈ రోజు) ముఖ్యమంత్రి పర్యటించారు.అనంతరం అధికారులతో కలిసి అమరావతిలోని కీలకమైన...
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాడిన వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్కి కేటాయించిన ప్రభుత్వం. తన కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సిద్ధం చేసుకున్న వైఎస్ జగన్.తనకు ఆ వాహనం వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు. ఆ వాహనంలోనే మొదటిసారి తన క్యాంప్ ఆఫీస్కు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్
వై ప్లస్ భద్రత కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
సెక్యూరిటీ లో భాగంగా ఎస్కార్ట్,బుల్లెట్ ప్రూఫ్ వాహనం
డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టనున్న పవన్
రేపు డిప్యూటీ సీఎంగా బాద్యతలు స్వీకరించునున్న పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.వై ప్లస్ సెక్యూరిటీ తో పాటు ఎస్కార్ట్ తో పాటు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు పరిశీలించారు.ఇరిగేషన్ ప్రాజెక్టుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశం అనంతరం పోలవరం ప్రొజెక్టు సందర్శనకు చంద్రబాబు బయల్దేరారు.మంత్రులు నిమ్మల,పార్థసారధి,కందుల దుర్గేష్,ఎమ్మెల్యేలు,కూటమి నేతలు చంద్రబాబుకి స్వాగతం పలికారు.వ్యూ పాయింట్ నుండి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి,స్పిల్ వే పైకి చేరుకున్నారు.26వ గేట్ వద్ద జరుగుతున్న...
హైదరాబాద్ లోని YS జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్పై వేటు పడింది.
ఆయనను GAD (సాధారణ పరిపాలన విభాగం) కి అటాచ్ చేస్తూ GHMC ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు.
అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్పై చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ - ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే అనకాపల్లి,...