Friday, June 6, 2025
spot_img

కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ఘన విజయం

Must Read
  • అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం
  • 13వేల ఓట్ల మెజారిటీతో గణేష్ విజయం
  • బీఆర్ఎస్ అభ్యర్థి లస్యనందిత మృతితో కంటోన్మెంట్ కు ఉపఎన్నిక

కంటోన్మెంట్ నియోజకవర్గనికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు.ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో లస్య నందిత మృతి చెందడంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ నుండి సాయన్న చిన్న కుమార్తె నివేదిత పోటీ చేయగా కాంగ్రెస్ నుండి గణేష్ , బీజేపీ నుండి వంశ తిలక్ బరిలో నిలిచారు.కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ మొదటి రౌండ్ నుండే లీడ్ లో కొనసాగారు.ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి 7,663 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.దీంతో 13వేల మెజారితో గణేష్ విజయం సాధించారు..

Latest News

మన బట్టతలకు మనమే కారణం

మన జుట్టు రాలడానికి మనమే కారణం. మనం చేసే తప్పులే మనకు బట్టతలను తెచ్చిపెడతాయి. మన రోజువారీ అలవాట్లను మార్చుకుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది. జట్టు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS