Thursday, August 21, 2025
spot_img

తెలంగాణలో కొత్త విద్య కమిషన్,ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Must Read

తెలంగాణ రాష్ట్రంలో విద్య కమిషన్ ఏర్పాటుకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ప్రి ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీకి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.చైర్మన్,ముగ్గురు సభ్యులతో విద్య కమిషన్ ఏర్పాటు కానుంది.కమిషన్ చైర్మన్,సభ్యులను త్వరలోనే నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది.విద్యావ్యవస్థలో విప్లత్మక మార్పులు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పలుమార్లు చెప్పారు.దింట్లో భాగంగానే విద్య కమిషన్ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS