Thursday, July 3, 2025
spot_img

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

Must Read
  • గుండెపోటు రావడంతో రిమ్స్ కి తరలించిన కుటుంబసభ్యులు
  • పరిస్థితి క్రిటికల్ గా మారడంతో హైదరాబాద్ కి రిఫర్ చేసిన వైద్యులు
  • హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసిన రమేష్ రాథోడ్

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (58) అనారోగ్యంతో కన్నుమూశారు.గుండెపోటు రావడంతో ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుప్రతికి తరలించారు.ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ కి తరలించాలని వైద్యులు సూచించారు.హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఇచ్చోడ సమీపంలో అయిన కన్నుమూశారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు హోదాల్లో రమేష్ రాథోడ్ పనిచేశారు.ఖానాపూర్ ఎమ్మెల్యేగా,జిల్లా పరిషత్ చైర్మన్ గా,లోక్ సభ సభ్యుడిగా రమేష్ రాథోడ్ పనిచేశారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS