Sunday, August 17, 2025
spot_img

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

Must Read
  • గుండెపోటు రావడంతో రిమ్స్ కి తరలించిన కుటుంబసభ్యులు
  • పరిస్థితి క్రిటికల్ గా మారడంతో హైదరాబాద్ కి రిఫర్ చేసిన వైద్యులు
  • హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసిన రమేష్ రాథోడ్

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (58) అనారోగ్యంతో కన్నుమూశారు.గుండెపోటు రావడంతో ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుప్రతికి తరలించారు.ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ కి తరలించాలని వైద్యులు సూచించారు.హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఇచ్చోడ సమీపంలో అయిన కన్నుమూశారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు హోదాల్లో రమేష్ రాథోడ్ పనిచేశారు.ఖానాపూర్ ఎమ్మెల్యేగా,జిల్లా పరిషత్ చైర్మన్ గా,లోక్ సభ సభ్యుడిగా రమేష్ రాథోడ్ పనిచేశారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS