Wednesday, August 20, 2025
spot_img

కొత్త స్టైల్ లో బంగారం స్మగ్లింగ్

Must Read
  • శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం
  • దుబాయ్ నుండి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుండి 1.4 కిలోల బంగారం లభ్యం
  • పట్టుబడిన బంగారం ధర రూ.కోటి

ఆదివారం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది.దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులను చూసి కంగుతిన్నాడు.అధికారుల కళ్లుగప్పి విమానాశ్రయంలో అటుఇటు తిరుగుతున్నాడు.దింతో అతని కదలికల పై అధికారులకు అనుమానం రావడంతో ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకోని తనిఖీ చేయగా అతని వద్ద నుండి భారీగా విదేశీ బంగారం పట్టుబడింది.సుమారు 1.4 కిలోల బంగారం పట్టుబడిందని,వీటి విలువ సుమారుగా కోటి వరకు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.ఈ బంగారాన్ని తన బ్యాగ్‌తో పాటు ఎడమ షూ‌లో కూడా దాచిపెట్టాడని అధికారులు తెలిపారు.

Latest News

మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌తో ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండగా, కొత్త లైసెన్సులు 2025...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS