Tuesday, August 19, 2025
spot_img

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

Must Read

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.08 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

మార్కెట్‌ ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి

వాణా, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌

కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా రిజ్వీ

ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి

కి అదనపు బాధ్యతలు

రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా హరీష్

మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు

పురపాలకశాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక

హెచ్‌ఏసీఏ ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS