Wednesday, June 4, 2025
spot_img

అధికారంలో ఉంటే అభివృద్ధి చేస్తాం,లేదంటే ప్రశ్నిస్తాం

Must Read
  • మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.గురువారం అయిన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని,తెలంగాణ ఏర్పడ్డ కొంతమంది బుద్ధి మారలేదని ఆరోపించారు.భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు.అధికారంలో ఉంటే తెలంగాణను అభివృద్ధి చేస్తుంది లేదంటే ప్రశ్నిస్తుంది అని స్పష్టం చేశారు.ఢిల్లీకి వెళ్తే పార్టీని విలీనం చేసినట్టేనా అని ప్రశ్నించారు.ఢిల్లీకి వెళ్ళకూడదా అని నిలదీశారు.ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని హితవు పలికారు.

Latest News

నాట్స్ ప్రెసిడెంట్‌గా శ్రీహరి మందడి

యూఎస్‌లో అతిపెద్ద తెలుగు అసోసియేషన్.. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ.. నాట్స్(NATS). ఈ సంఘానికి కొత్త అధ్యక్షుడిగా శ్రీహరి మందడి ప్రమాణ స్వీకారం చేశారు. న్యూజెర్సీలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS