Friday, October 3, 2025
spot_img

అమెరికాలో మనోళ్ళదే హవా

Must Read

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల సంఖ్య పెరిగింది.ఆ దేశ సెన్సస్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం 2016లో 3లక్షలు పైగా భారతీయులు ఉంటే,ఇప్పుడు ఆ సంఖ్య సుమరుగా 12 లక్షలకు చేరుకుందని నివేదిక ద్వారా వెల్లడైంది.అమెరికాలో ఉన్న భారతీయుల్లో తెలుగువాళ్ళ సంఖ్య నాలుగు రేట్లు అధికంగా పెరిగినట్టు నివేదిక ద్వారా వెల్లడైంది.కాలిఫోర్నియాలో 2 లక్షల మంది, టెక్సాస్‌ 1.5 లక్షలు,న్యూజెర్సీ 1.1 లక్షలు,ఇల్లినాయిస్‌లో 83 వేలు,వర్జీనియాలో 78 వేలు,జార్జియాలో 52 వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నట్టు తేలింది.పై స్థాయి చదువుల కోసం భారత్ నుండి ఏటా 60వేల నుండి 65వేల మంది విద్యార్థులు అమెరికా వెళ్తూన్నట్టు వెల్లడైంది.వివిధ కారణల చేత అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డవారు 75 శాతం మంది ఉన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This