Sunday, January 26, 2025
spot_img

ఏపీని జగన్ ఆదానీ రాష్ట్రంగా మార్చారు..షర్మిలా కామెంట్స్

Must Read

మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదానీ రాష్ట్రంగా మార్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా విమర్శించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‎ను కలిసి సౌర విద్యుత్తు కొనుగోళ్లలో ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సోలార్ పవర్ ఒప్పందంలో మాజీ సీఎం జగన్‎కు రూ.1,750 కోట్ల లంచం వెళ్ళిందని ఆరోపించారు. ఈ విషయంపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జగన్ దేశ పరువు తీశారని మండిపడ్డారు. ప్రధాని మోడీకి, ఆదానీకి సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు..అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యనించారు.

Latest News

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS