Sunday, January 26, 2025
spot_img

ఎంపీగా ప్రియాంకగాంధీ ప్రమాణస్వీకారం

Must Read

కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ గురువారం ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. కేరళలోని వయనాడ్ లోక్‎సభ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. లోక్‎సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రియాంకగాంధీతో ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్యాంగ ప్రతిని చేతులో పట్టుకొని ఆమె ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్‎సభ ఉప ఎన్నికల్లో 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Latest News

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS