Saturday, October 4, 2025
spot_img

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పై కే.ఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.పదిరోజుల పాటు విదేశాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో హైదరాబాద్ కు వచ్చారని వ్యాఖ్యనించారు.బుధవారం అయిన మీడియాతో మాట్లాడుతూ,అమెరికాలో వేల సంస్థలు ఉన్నాయి,తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క కంపెనీ అయిన ముందుకు వచ్చిందా..? అమెజాన్,ఐటీ కంపెనీలు,రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టయా..? అని ప్రశ్నించారు.ఎన్ని పర్యటనలకు వెళ్ళిన రాజకీయ నాయకులను ఎవరు నమ్మారని,ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థమైందని ఎద్దేవా చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This