Sunday, October 19, 2025
spot_img

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్

Must Read
  • అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
  • బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని
    చర్యలు తీసుకుంటుంది :మంత్రి పొన్నం ప్రభాకర్

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.శనివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.పొన్నం ప్రభాకర్ తో పాటు ఏఐసిసి ఇంచార్జి దీపదాస్ మున్షి,యుఎస్ కన్సులేట్ జనరల్ జెన్నీఫర్ ఎ.లార్సన్ ఉన్నారు.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,తెలంగాణ పండుగల్లో ఏంటో ఘనంగా నిర్వహించుకునే బోనాల పండుగ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాదాస్ మున్షి,యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ.లార్సన్ తో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This