Tuesday, May 20, 2025
spot_img

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్

Must Read
  • అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
  • బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని
    చర్యలు తీసుకుంటుంది :మంత్రి పొన్నం ప్రభాకర్

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.శనివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.పొన్నం ప్రభాకర్ తో పాటు ఏఐసిసి ఇంచార్జి దీపదాస్ మున్షి,యుఎస్ కన్సులేట్ జనరల్ జెన్నీఫర్ ఎ.లార్సన్ ఉన్నారు.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,తెలంగాణ పండుగల్లో ఏంటో ఘనంగా నిర్వహించుకునే బోనాల పండుగ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాదాస్ మున్షి,యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ.లార్సన్ తో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS