Thursday, February 13, 2025
spot_img

ఎమ్మెల్సీ – తీన్మార్ మల్లన్న…!

Must Read
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్…
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నిక ఇక లాంఛనమే..
  • కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్
  • 48 అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి
  • అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకొని అభ్యర్థులు
  • స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ ను ఎలిమినెట్ చేసిన ఆయన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ను లెక్కించిన అధికారులు.
  • అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకపోవడం తో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినెట్ చేసిన అధికారులు
  • మొత్తం 50 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ ముగియడంతో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న, బీఆర్ ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి
  • దాదాపు 13 వేల ఓట్ల ఆధిక్యం లో ఉన్న తీన్మార్ మల్లన్న
  • అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకపోవడం తో రాకేష్ రెడ్డి ని ఎలిమినెట్ చేయాల్సిన పరిస్థితి
  • లాంఛనమే కానున్న తీన్మార్ మల్లన్న గెలుపు
  • మ్యాజిక్ ఫిగర్ చేరుకునేంత వరకు కొనసాగనున్న ఓట్ల లెక్కింపు
Latest News

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS