Monday, August 18, 2025
spot_img

కేటీఆర్ కు నిరసన సెగ

Must Read

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళాలపై అయిన చేసిన కామెంట్స్ కారణంగా మహిళా కమిషన్ అయినకు నోటీసులు పంపింది.ఈ నేపథ్యంలో శనివారం అయినా నోటీసులపై వివరణ ఇచ్చేOదుకు ట్యాంక్ బండ్ లోని బుద్ధభవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో కేటీఆర్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు ప్రయత్నించారు.కేటీఆర్ చేసిన కామెంట్స్ కు నిరసనగా వారు నినాదాలు చేశారు.మరోవైపు కేటీఆర్ వెంట వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలను పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS