Sunday, June 8, 2025
spot_img

టీపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి కోసం ప్రత్యేక ప్రార్థనలు

Must Read

టి.పి.సి.సి ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉన్న మధుయాష్కీ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ గా బాద్యతలు చేపట్టాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్ లు నాంపల్లిలోని యూసుఫ్ బాబా దర్గాలో మత పిఠాధిపతులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.మధుయాష్కి గౌడ్ ప్రెసిడెంట్ గా రావాలని,తెలంగాణ ప్రజలకి,ఎల్బీనగర్ ప్రజలకు సేవ చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ లోని వివిధ డివిజన్ ప్రెసిడెంట్ లు లింగాల కిశోర్ గౌడ్,మకుంటాం సదాశివుడు,కుంట్ల నరసింహ యాదవ్,బుడ్డ సత్యనారాయణ,బత్తుల వేణుగోపాల్ యాదవ్,ఎండీ ఖాదిర్,నిరంజన్ యాదవ్ లు పాల్గొన్నారు

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS