Thursday, August 14, 2025
spot_img

aadabnews

మిస్టర్ బచ్చన్ నుండి “జిక్కి” సాంగ్ విడుదల

రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ నుండి " జిక్కి" పాట విడుదలైంది.ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

హమాస్ అధినేత హత్యకు రెండు నెలల ముందే ప్లాన్

వెల్లడించిన అంతర్జాతీయ మీడియా సంస్థ బాంబు పేలుడు ద్వారా ఇస్మాయిల్ హానీయా హత్య రెండు నెలల నుండే హత్యకి ప్లాన్ రెండు నెలల ముందు నుండే హమాస్ అధినేత ఇస్మాయిల్ హానియా హత్యకి ప్లాన్ చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ (ది న్యూయార్క్ టైమ్స్) ప్రకటించింది.బుధవారం క్షిపణుల దాడిలో ఇస్మాయిల్ హానియా మృతి చెందారని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.అయితే...

వయనాడ్ లో కొనసాగుతున్న ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్

కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య 291 కి చేరింది.మరో 200 ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.మరోవైపు ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.బురద తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భారత...

రాశి ఫలలు

ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ మేష రాశి (Aries) ఈ నెలలో విద్యా కార్యాచరణలో మంచి పురోగతి ఉంటుందని,కష్టానికి తగ్గ ఫలితాలు సాదించే అవకాశం ఉందని తెలిపారు ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ.వృత్తి రంగంలో కొత్త అవకాశాలు దొరుకుతాయని,ప్రతిభను చూపించేందుకు మంచి సమయమని...

ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71 నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71గా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు .ఏ క్షణంలోనైనా అయినను అరెస్ట్ చేసే...

పేదలకు ఆసరాగా నిలిచేవాడు నిజమైన లీడర్

తెల్లచొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు లీడర్ కాడు,నాయకుడు కాడుపేదవాడు ఆపదలో ఉన్నప్పుడు ఆసరాగా నిలిచేవాడు సమస్యను పరిష్కరించే వాడే నిజమైన నాయకుడురాజకీయ నాయకుడు…తెలుగు పేపర్ చదవడానికి రాని వాడు కూడా తెల్ల చొక్కా వేసుకొని లీడర్ అవుతున్నాడు పంచాయితీ చెప్తాడు…కానీ చదువుకున్న వాడు మాత్రం వాడి ముందల చేతులు కట్టుకొని నిలబడతాడు..ఇది నేటి సమాజం చాకలి...

సీఎం నివాసానికి గద్వాల ఎమ్మెల్యే

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,అడ్లూరి లక్ష్మణ్,మధుసూదన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు.తాజాగా మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో...

స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ,క్రీడాకారులకు సహకారం,ఉద్యోగ భద్రతా కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.గతంలో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ లో క్రీడల ప్రోత్సహానికి రూ.321 కోట్లు కేటాయించామని తెలిపారు.క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగం,కుటుంబం గౌరవం పెరుగుంతుందనే నమ్మకాన్ని యువతలో కలిగిస్తామని పేర్కొన్నారు.నెట్...

డేంజర్ బెల్స్ మోగిస్తున్న‌ టీ.ఎస్.బి. పాస్

సామాన్య నిర్మాణదారులు, బిల్డర్స్ గగ్గోలు నిర్మాణదారుడి జీవితాలతో చెలగాటమాని ఆగ్రహం 200 చదరపు గజాల లోపు ఇంటికి ప్లాన్‌ లేకుండానే అనుమతులు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు నో ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు టీఎస్ బిపాస్ వెబ్ సైట్ లో పారదర్శకత కరవు టౌన్ ప్లానింగ్ అవినీతిపై నోరుమెదపని ఉన్నతాధికారులు దొంగలను సద్దికట్టడం కోసమేనా.! జీహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్...

కవితకు మళ్ళీ నిరాశే,ఆగస్టు 13 వరకు రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకి మళ్ళీ నిరాశ తప్పలేదు.కవిత జుడీషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది.ఆగస్టు 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణల పై ఈ సంవత్సరం మార్చి 16న ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది.అప్పటి...
- Advertisement -spot_img

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS