Sunday, March 23, 2025
spot_img

కవితకు మళ్ళీ నిరాశే,ఆగస్టు 13 వరకు రిమాండ్ పొడిగింపు

Must Read

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకి మళ్ళీ నిరాశ తప్పలేదు.కవిత జుడీషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది.ఆగస్టు 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణల పై ఈ సంవత్సరం మార్చి 16న ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది.అప్పటి నుండి కవిత నుండి తిహార్ జైలులోనే ఉన్నారు.ఈడీ కేసులో బుధవారంతో కవిత జుడీషియల్ రిమాండ్ ముగిసింది.దీంతో అధికారులు ఆమెను వర్చువల్ గా న్యాయస్థానంలో హాజరుపరిచారు.విచారించిన కోర్టు మరో 14 రోజులు జుడీషియల్ రిమాండ్ విధించింది.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS