Wednesday, July 9, 2025
spot_img

telangana

కవితకు మళ్ళీ నిరాశే,ఆగస్టు 13 వరకు రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకి మళ్ళీ నిరాశ తప్పలేదు.కవిత జుడీషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది.ఆగస్టు 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణల పై ఈ సంవత్సరం మార్చి 16న ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది.అప్పటి...

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ ప్రసాద్ కుమార్,డిప్యూటీ సీఎం భట్టి...

కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి-వేడిగా జరిగాయి.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.సీఎం రేవంత్ రెడ్డి,కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది.ఈ క్రమంలో కేటీఆర్ పై ఆగ్రహానికి గురైయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని...

రైతు రుణమాఫీ పై స్పందించిన రాహుల్ గాంధీ

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి ఊరటను ఇచ్చింది.ఈ సందర్బంగా రైతు రుణమాఫీ పై రాహుల్ గాంధీ స్పందించారు.తెలంగాణ రైతు సోదర సోదరమణులకు శుభాకాంక్షలు..ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ చేసింది.. రాష్ట్రంలోని 6.4 లక్షల రైతు కుటుంబాలకు రూ.1.5 లక్షల వరకు...

నూతన గవర్నర్ కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మను శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీజీపీ జితేందర్,త్రివిధ దళాలల అధికారులు,రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు,ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన గవర్నర్ సాయుధ దళాలు గౌరవ...

అక్కగా నిన్ను పార్టీలోకి ఆశీర్వదించాను,నా మీద ఎందుకంత కక్ష

అసెంబ్లీ సమావేశాలు,కొనసాగుతున్న మాటల యుద్దం బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య వాడి-వేడి చర్చ ఆవేదనకు గురైన సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాలితే కాల్చేస్తా అనిచెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతమందిని కాల్చారు కాంగ్రెస్ లో రేవంత్ చెరినప్పుడు,ఒక అక్కగా ఆశీర్వదించను ఇప్పుడు నా పై ఎందుకంత కక్ష తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం...

ఇకనైనా మేల్కొనండి..!!

ఓ బీసీ అన్నలారా,అక్కల్లారా ఇకనైనా మేల్కొంటారా!బీసీ కులగణన కుంటు పడకముందే గళం ఎత్తి గర్జిద్దాం..బిసి రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం..అగ్రవర్ణాల ఆధిపత్యానికి దాసోహం అంటారా!అస్తిత్వం కోసం పోరాటానికి నడుం బిగిద్దాం..బీసీలు ఓట్ల అప్పుడే యాది కొచ్చే మర మనుషులేనా!బీసీలలో మేధావులకు కొదవలేదు కానీ కుల గణన కోసం ఎవరు ముందుకు రావట్లేదు…మన మౌనం,మన బీసీల...

అక్రమ నిర్మాణాలకు నిలయంగా సూరారం

-అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు… -ప్రభుత్వ నిబంధనలు ఖాతరు చేయని నిర్మాణదారులు… -ఒక్కో అంతస్తుకి లక్షల్లో వసూలు చేస్తున్న సెక్షన్ ఆఫీసర్… -గతంలో సైతం పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెపై చర్యలు శూన్యం… -అమ్మగారికి అందాల్సినవి అందితే అంతా సక్రమము… గాజుల రామారావు సర్కిల్ పరిధిలోని సూరారం డివిజన్ అక్రమ నిర్మాణాలకు నిలయంగా మారింది. అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు నిర్మిస్తూ...

పట్టణ ప్రణాళికాలో అవినీతి తిమింగలం..?

అవినీతి అధికారి ప్రదీప్ కుమార్ అంతులేని ఆగడాలు టి.ఎస్.బి.పాస్ లో దొంగలకు సద్ది కట్టిన అధికారులు ఏసీబీ దాడులు చేస్తే మరిన్ని బహిర్గతం అయ్యే ఛాన్స్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెడితేనే అవినీతికి చెక్ అవినీతి తిమింగలంపై చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక వేత్తలు ఇతగాడికి అవినీతి సొమ్మును మింగడమే తెలుసు.. బొక్కసం నింపుకోవడమే తెలుసు.. ఎవరు ఎన్ని బాధలు పడినా.. ఈయనకు...

బి.ఆర్.ఎస్ హయాంలో, వందల కోట్ల భూములు హంఫట్

( సీఎం రేవంత్ రెడ్డి సార్ జర వీళ్ళ స్కాంపై లుక్కేయండి.. ) హైదారాబాద్ కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల తయారీ ముఠా ఆధార్ లో వేలిముద్రలు, ఫోటోలతో సహా ముఠా సభ్యులకు అప్డేట్ మనుషులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు మృతుడి కుటుంబ సభ్యులుగా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సృష్టించిన కేటుగాళ్లు ప్రభుత్వ, లే అవుట్లలో పార్కుల స్థలాలు, చాలా...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS