Thursday, July 3, 2025
spot_img

హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా ఒంటరిగానే ఉద్యమిస్తాం

Must Read
  • హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుంది
  • మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపింది
  • నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం దారుణం
  • కేంద్రమంత్రి బండి సంజయ్

హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుందని కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపిందని విమర్శించారు. నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయడం దారుణమని, పేదల ఇండ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పాలన చేయాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా తాము ఒంటరిగానే ఉద్యమిస్తామని తెలిపారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS