Sunday, March 23, 2025
spot_img

మీ పిల్లల్ని ప్రభుత్వ బడులల్లో చదివించేది ఎప్పుడు సార్లు

Must Read

ఆజ్ కి బాత్

రాజకీయ నాయకులు,ప్రభుత్వ ఉద్యోగుల
పిల్లలు,కుటుంభసభ్యులు ప్రభుత్వ పాఠశాలలో
చదివిన రోజే,తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య,వైద్యం మెరుగుపడుతుంది..
చదువు చెప్తున్నా ఉపాధ్యాయులు,వైద్యం చేస్తున్న వైద్యులు,మీకు మీపైనే నమ్మకం లేకపోతే సామాన్య ప్రజలకు మీపై నమ్మకం ఎలా కలుగుతుంది.. ప్రభుత్వ పదవులు కావాలి,ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి,కానీ అదే ప్రభుత్వం అందిస్తున్న విద్య వైద్యం మీకొద్దా..??
ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే,ప్రభుత్వ పదవులు కావాలంటే తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాల్సిన కనున్ రావాలి,అప్పుడే
ప్రజలకు మెరుగైన విద్య,వైద్యం అందుతుంది – కుమ్మరి రాజు

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS