Wednesday, July 2, 2025
spot_img

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలి

Must Read
  • స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

మంగళవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు.తమ పార్టీ నుండి గెలిచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన
10 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని కోరారు.మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా స్థానాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.వెంటనే తాము ఫిర్యాదులో పేర్కొన్న అంశాల పై దృష్టి సారించి,చర్యలు తీసుకోవాలని కోరారు.ఎమ్మెల్యేలు హరీష్ రావు,కేటీఆర్,సబితా ఇంద్ర రెడ్డి,సునీతా లక్ష్మరెడ్డి,పద్మరావు గౌడ్,వేముల ప్రశాంత్ రెడ్డి,మాధవరం కృష్ణ రావు తో పాటు తదితరులు ఉన్నారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS