Monday, August 18, 2025
spot_img

గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగింది

Must Read

-సీఎం రేవంత్ రెడ్డి

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,గొర్రెల పంపిణి పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.రూ.1 లక్షల కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ ను 7 వేల కోట్లకు అమ్మారని,రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారని ఆరోపించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో పాలమూర్ జిల్లా ప్రాజెక్టులను పూర్తీచేయలేదని పేర్కొన్నారు.

Latest News

సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమాజంలోని ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు స్ఫూర్తి గా తీసుకని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS