Friday, July 4, 2025
spot_img

రాహుల్ గాంధీను 2029లో ప్రధాని చేయడమే ఫైనల్స్

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 06 నెలల్లో రూ.02 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం టీపీసీసీ చీఫ్ బాద్యతను బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు.ఈ సంధర్బంగా గాంధీభవన్‎లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ,కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్‎కు అభినందలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో మహేష్ కుమార్ గౌడ్ కి టీపీసీసీ బాద్యతలు అప్పగించిందని అన్నారు.అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పార్టీ కోసం పనిచేశారని అన్నారు.ఇప్పటివరకు సెమీఫైనల్స్ కు వచ్చామని,ఇక రాహుల్ గాంధీను 2029లో ప్రధాని చేయడమే ఫైనల్స్ అని వ్యాఖ్యనించారు.మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను సమన్వయం చేసుకొని పార్టీని ముందంజలో నడిపిస్తారని వెల్లడించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ క్యాడర్ ఉత్సాహంతో పని చేయాలని సూచించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS