Saturday, July 5, 2025
spot_img

అమృత్ టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలి

Must Read

అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు అవినీతి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు.శనివారం అయిన మీడియాతో మాట్లాడారు.అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టడం లేదని,టెండర్ల పై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS