Wednesday, July 2, 2025
spot_img

హైడ్రా పేరుతొ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

Must Read
  • అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.హైదరాబాద్ లో జరుగుతున్నా ఆక్రమణల కూల్చివేతల నేపథ్యంలో హైడ్రా పేరు చెప్పి కొంతమంది అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.హైడ్రా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే అధికారులపై నిఘా పెట్టాలని ఏసీబీ,విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.అవినీతికి పాల్పడిన అధికారుల వివరాలను ఇవ్వాలని సూచించారు.గతంలో ఇచ్చిన ఫిర్యాదులను,నోటీసులను అడ్డం పెట్టుకొని అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

Latest News

ఒక చేత్తో బిజెపి జెండా.. మరో చేత్తో కూటమి అజెండా

బిజెపి కొత్త అధ్యక్షుడు మాధవ్‌ వెల్లడి బీజేపీని ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పని చేస్తానని ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టిన పీవీఎన్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS