Monday, August 18, 2025
spot_img

తెలంగాణ పీసీసీ చీఫ్‎గా మహేష్ కుమార్ గౌడ్

Must Read

తెలంగాణ టీపీసీసీ చీఫ్ ఎవరనేదానిపై కాంగ్రెస్ అధిస్థానం ముగింపు పలికింది.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ అధిస్తానం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.ఈ పదవి కోసం గతకొన్ని రోజులుగా ఎంతోమంది తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అధిస్థానం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గుచూపింది.

తెలంగాణ పీసీసీ నూతన చీఫ్ గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నియమించారు.ఈ మేరకు కేసి వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.మూడేళ్ళ పాటు మహేష్ కుమార్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారు.

ఈ సంధర్బంగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సేవలను కాంగ్రెస్ పార్టీ కొనియాడింది.ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

Latest News

కెన‌రా బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో ప్రధాన్ మంత్రీ జనసురక్షా శిబిరం

కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనసురక్షా శాచ్యురేషన్ క్యాంపైన్ (జూలై 1 – సెప్టెంబర్ 30, 2025) లో భాగంగా కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు రూరల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS