Thursday, April 24, 2025
spot_img

అక్బరుద్దీన్ ను చిత్తు,చిత్తుగా ఓడిస్తాం..

Must Read
  • కేంద్రమంత్రి బండిసంజయ్

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీను కొడంగల్ నుండి పోటీ చేయించాలని సవాల్ విసిరారు కేంద్రమంత్రి బండిసంజయ్.ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాల పై స్పందించారు.కొడంగల్ లో అక్బరుద్దీన్ ఒవైసి పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని,దమ్మున్న నాయకుడిని బీజేపీ నుండి బరిలోకి దించుతామని అన్నారు.అక్బరుద్దీన్ కొడంగల్ లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని తెలిపారు.ఎంఐఎం పార్టీ గోడ మీద పిల్లి లాంటిదని ఎవరు అధికారంలోకి వస్తే వారి పక్కన చేరుతుందని విమర్శించారు.

Latest News

పేదోడికి సన్నబియ్యం బువ్వ ఆందించాలన్న ఆలోచన

ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులు కావాలన్న లక్ష్యం లబ్దిదారుడి ఇంట భోజనం చేసిన మంత్రి పొన్నం పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్‌ దుకాణాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS