Wednesday, June 4, 2025
spot_img

గూడెం మహిపాల్ కి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసింది

Must Read
  • మాజీ మంత్రి హరీష్ రావు

ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసిందని ప్రశ్నించారు మాజీమంత్రి హరీష్ రావు.బీఆర్ఎస్ పార్టీ గూడెం మహిపాల్ రెడ్డికి మూడుసార్లు ఎమ్మెల్యే చేసిందని,పార్టీ వదిలి వెళ్లిన కార్యకర్తలు దైర్యంతో ఉన్నారని తెలిపారు.ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లిన బీఆర్ఎస్ కు పోయేదేమీ లేదని స్పష్టం చేశారు.ప్రజలు,కార్యకర్తలనే పార్టీ నమ్ముకుందని వెల్లడించారు.పార్టీ మారె ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారని,విపక్ష ఎమ్మెల్యేలను లాకుంటున్నారని పేర్కొన్నారు.

Latest News

మంత్రి మెప్పుకోసం చట్టాలు, నిబంధనలకు తిలోదకాలు

నారాయణ విద్యాసంస్థలకు దాసోహం అంటున్న అధికారులు ˜ ఒక్కడి కోసం ఒకే రోజులో పరిమిషన్‌.. !˜ విద్యా వ్యవస్థలో సాధ్యం కానిది ఇప్పుడు జరిగింది..˜ ఒక ప్రత్యేక...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS