Friday, October 17, 2025
spot_img

కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి-వేడిగా జరిగాయి.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.సీఎం రేవంత్ రెడ్డి,కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది.ఈ క్రమంలో కేటీఆర్ పై ఆగ్రహానికి గురైయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.మోసం అనే ప్రణాళికలు అమలు చేస్తున్నారని విమర్శించారు.పదేళ్లు ఏలిన బీఆర్ఎస్,పది నెలలు నిండని ప్రభుత్వంపై నిందలు వేస్తుందని వ్యాఖ్యనించారు.బతుకమ్మ చీరాల కాంట్రాక్టు బినామీలకు ఇచ్చి కమిషన్లు తీసుకోని పేదలకు మోసం చేశారా లేదా అని ప్రశ్నించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This