Wednesday, July 2, 2025
spot_img

రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది

Must Read
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.సోమవారం అయిన మీడియాతో మాట్లాడుతూ,సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ఆత్మగౌరవం పై దాడి చేసినట్లే అని ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయాన్ని నిర్మిస్తే,కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడమేంటనీ ప్రశ్నించారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడున్న విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకు ఎం సంబంధం ఉందని ప్రశ్నించారు.

Latest News

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హయ్యర్ ఎడ్యుకేషన్ ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS