Thursday, April 24, 2025
spot_img

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ

Must Read
  • 28 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ శాంతికుమారి

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీగా ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.28 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.

ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా – సాయి చైతన్య
నార్త్ జోన్ డీసీపీ గా – రశ్మి పెరుమళ్
సెంట్రల్ జోన్ డీసీపీ గా – షేక్ శాలిమ
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ గా – చందనా దీప్తి
మేడ్చల్ డిసిపి గా – కోటిరెడ్డి
సైబర్ సెక్యూరిటీ ఎస్పీ గా – హర్షవర్ధన్
బాలానగర్ డీసీపీగా – సురేష్
ఆసిఫాబాద్ ఎస్పీ గా డీవి శ్రీనివాసరావు
మహబూబ్ నగర్ ఎస్పీ గా – జానకి దరవత్
డిచ్పల్లి పోలీస్ కమాండెంట్ గా – రోహిణి ప్రియదర్శిని
వికారాబాద్ ఎస్పీ గా – నారాయణ రెడ్డి
శంషాబాద్ డిసిపి గా – రాజేష్
సీఐడి ఎస్పీగా విశ్వజిత్ కంపతి
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా – రూత్ రాజ్
అదిలాబాద్ పిటిసి ఎస్పీ గా – నితికపంత్
మంచిర్యాల డిసిపి గా – భాస్కర్
వరంగల్ వెస్ట్ జోన్ డిసిపి గా – రాజా మహేంద్ర నాయక్
జోగుళాంబ గద్వాల ఎస్పీగా – టీ.శ్రీనివాస్ రావు
హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి గా రాహుల్ హగ్డే
సూర్యాపేట ఎస్పీ గా సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల ఎస్పీ గా అశోక్ కుమార్
నల్గొండ ఎస్పీ గా శరత్ చంద్ర పవర్

Latest News

పార్టీ పదవుల్లో సీనియర్లకే పెద్దపీట

పిసిసి అబర్వర్ల సమావేశంలో మీనాక్షి వెల్లడి సమావేశానికి రానివారి పేర్లు తొలగింపు కాంగ్రెస్‌ పార్టీ పదవుల్లో సీనియర్లకు పెద్ద పీట వేయనున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS