Tuesday, July 1, 2025
spot_img

ఫోన్ ట్యాపింగ్ నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలి

Must Read
  • తెలంగాణ డీజీపీకి లేఖ అందజేసిన న్యాయవాదులు సి.హెచ్ మోహన్,భాస్కర చారి

ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన పోలీసు అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ న్యాయవాదులు సి.హెచ్ మోహన్,భాస్కర చారి తెలంగాణ డీజీపీ రవికుమార్ గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు.రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన డీఎస్పీ ప్రణీత్ రావు,అడిషనల్ ఎస్పీ భుజంగ రావు,తిరుపతన్న,రాధాకిషన్ రావు,ఐజి ప్రభాకర్ రావు ల పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అప్పటి ప్రభుత్వ హయంలో ఉన్న పెద్దల మెప్పు కోసం ప్రతిపక్ష పార్టీల నేతలను మరియు వ్యాపార వేత్తలను,సినిమా వాళ్లను చివరకు సామాన్యులను సైతం వదలకుండా అక్రమ కేసులు పెట్టారని లేఖలో ప్రస్తావించారు.వెంటనే నిందితుల అక్రమ ప్రమోషన్ లను రద్దు చేయాలని కోరారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS